Saturday, 14 March 2026
  • Home  
  • బుచ్చిరెడ్డి పాళెంలో ప్రమాదంలో గాయపడిన టీడీపీ నాయకుడు ఎస్.డి. మతీన్‌ను పరామర్శించిన డాక్టర్ అర్జున్ రెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బుచ్చిరెడ్డి పాళెంలో ప్రమాదంలో గాయపడిన టీడీపీ నాయకుడు ఎస్.డి. మతీన్‌ను పరామర్శించిన డాక్టర్ అర్జున్ రెడ్డి

బుచ్చిరెడ్డి పాళెంలో ప్రమాదంలో గాయపడిన టీడీపీ నాయకుడు ఎస్.డి. మతీన్‌ను పరామర్శించిన డాక్టర్ అర్జున్ రెడ్డి ఇటీవల నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎస్.డి. మతీన్ గారి నివాసానికి డాక్టర్ అర్జున్ రెడ్డి వెళ్లి పరామర్శించారు. మతీన్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మతీన్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ తన వంతు సహాయంగా రూ.20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన చేసిన ఈ సహాయానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

బుచ్చిరెడ్డి పాళెంలో ప్రమాదంలో గాయపడిన టీడీపీ నాయకుడు ఎస్.డి. మతీన్‌ను పరామర్శించిన డాక్టర్ అర్జున్ రెడ్డి
ఇటీవల నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎస్.డి. మతీన్ గారి నివాసానికి డాక్టర్ అర్జున్ రెడ్డి వెళ్లి పరామర్శించారు. మతీన్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మతీన్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ తన వంతు సహాయంగా రూ.20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన చేసిన ఈ సహాయానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.