పున్నమి ప్రతి నిధి అక్టోబర్
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 42%బీసీ రిజర్వేషన్ లని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ మీద సుప్రీం కోర్టు విచారణ జరిపింది. రిజర్వేషన్ ల విషయం లో తెలంగాణ ప్రభుత్వం కి సుప్రీం కోర్టు ఊరట కలిగించినది. ఈ విషయం మీద హైకోర్టు లో విచారణ జరుగుతుండగా సుప్రీం కోర్టు కి ఎందుకు వచ్చారని పిటిషనర్ లని సుప్రీం కోర్టు ప్రశ్నించినది.


