ఈరోజు 10.02.2026 రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మికులకు కార్మిక సోదరులకు సోదరీమణులకు జిల్లాలో అన్ని రంగాలలో పనిచేసే కార్మిక సోదరులారా సిఐటియు అనుబంధ సంస్థ అయిన బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్ని మండలాల ప్రజానీకానికి అన్ని గ్రామాల కార్మికులకు పారిశుద్ధ కార్మికులు ఆశా వర్కర్లు అంగన్వాడి ఆటో డ్రైవర్స్ ఫేస్ కాంటాక్ట్ కార్మిక సోదరులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా నమస్కరిస్తూ రైతులకు రైతన్న అనుబంధ వివిధ రంగాలలో పనిచేసే కార్మికులకూ ఈనెల 12 ఫిబ్రవరి రోజున దేశవ్యాప్త సమ్మెకు సంసిద్ధం కావాలని ఈ సమ్మె ప్రజలందరూ మమేకమై పోరాడితేనే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కార్మికుల 1996లో వెల్ఫేర్ బోర్డు సాధించుకోవడం ఆ సాధించిన వెల్ఫేర్ బోర్డులు పోరాడి నియమించుకున్న 29 చట్టాలను ఇప్పుడున్న ప్రభుత్వం బిజెపి కేంద్ర ప్రభుత్వం ఆ 29 చట్టాలను నాలుగు కోడ్ గా విభజించి కార్మికునికి సంఘం పెట్టుకునే విధానం లేకుండా యజమాని ఎలా చెప్తే అలాగే వినేలాగా ఎనిమిది గంటలు ఉన్న పని వేతనాన్ని 12 గంటలు గాని నియమించడం వెలుతురు బోర్డులో ఉన్న డబ్బును సిఎల్సిగా కార్మికుల రక్తం తీస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడడం రైతుకు గిట్టుబాటు ధర కల్పించలేకపోవడం అమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు నియమించకపోవడం పారిశుద్ధ కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వలేకపోవడం ఆశా వర్కర్లకు సరైన బెనిఫిట్ లేకపోవడం అంగన్వాడి ఆయాలకు సరైన వేతనం లేకపోవడం మధ్యాహ్న భోజన కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వలేకపోవడం ఇవన్నీటిమీద రైతులకు స్మార్ట్ మీటర్ పేరుతో రీఛార్జి చేసుకుంటేనే కరెంట్ వచ్చే విధంగా ఆదానే అంబానీ ఎలా చెప్తే అలా చేయడం కరెంటు స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత రీఛార్జి చేసుకుంటేనే రైతులకు కరెంటు ఉత్పత్తి రీఛార్జి చేసుకుంటేనే ఇంట్లో కరెంటు రావడం ఇలాంటి నియమ నిబంధనలు పెడుతూ ప్రజలకు రాబోయే రోజుల్లో అడిగే హక్కు లేకుండా చేయడం ఎన్నో ఇంకెన్ని ఎన్నో నిబంధన చేస్తూ ప్రజలకు కడుపు కొడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి విన్నపించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా బిల్లింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా గీస బిక్షపతిగా పిలుపునివ్వడం జరుగుతుంది కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి

ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెకు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మికులు సిద్ధం కావాలి – గీస బిక్షపతి”
ఈరోజు 10.02.2026 రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మికులకు కార్మిక సోదరులకు సోదరీమణులకు జిల్లాలో అన్ని రంగాలలో పనిచేసే కార్మిక సోదరులారా సిఐటియు అనుబంధ సంస్థ అయిన బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్ని మండలాల ప్రజానీకానికి అన్ని గ్రామాల కార్మికులకు పారిశుద్ధ కార్మికులు ఆశా వర్కర్లు అంగన్వాడి ఆటో డ్రైవర్స్ ఫేస్ కాంటాక్ట్ కార్మిక సోదరులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా నమస్కరిస్తూ రైతులకు రైతన్న అనుబంధ వివిధ రంగాలలో పనిచేసే కార్మికులకూ ఈనెల 12 ఫిబ్రవరి రోజున దేశవ్యాప్త సమ్మెకు సంసిద్ధం కావాలని ఈ సమ్మె ప్రజలందరూ మమేకమై పోరాడితేనే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కార్మికుల 1996లో వెల్ఫేర్ బోర్డు సాధించుకోవడం ఆ సాధించిన వెల్ఫేర్ బోర్డులు పోరాడి నియమించుకున్న 29 చట్టాలను ఇప్పుడున్న ప్రభుత్వం బిజెపి కేంద్ర ప్రభుత్వం ఆ 29 చట్టాలను నాలుగు కోడ్ గా విభజించి కార్మికునికి సంఘం పెట్టుకునే విధానం లేకుండా యజమాని ఎలా చెప్తే అలాగే వినేలాగా ఎనిమిది గంటలు ఉన్న పని వేతనాన్ని 12 గంటలు గాని నియమించడం వెలుతురు బోర్డులో ఉన్న డబ్బును సిఎల్సిగా కార్మికుల రక్తం తీస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడడం రైతుకు గిట్టుబాటు ధర కల్పించలేకపోవడం అమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు నియమించకపోవడం పారిశుద్ధ కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వలేకపోవడం ఆశా వర్కర్లకు సరైన బెనిఫిట్ లేకపోవడం అంగన్వాడి ఆయాలకు సరైన వేతనం లేకపోవడం మధ్యాహ్న భోజన కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వలేకపోవడం ఇవన్నీటిమీద రైతులకు స్మార్ట్ మీటర్ పేరుతో రీఛార్జి చేసుకుంటేనే కరెంట్ వచ్చే విధంగా ఆదానే అంబానీ ఎలా చెప్తే అలా చేయడం కరెంటు స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత రీఛార్జి చేసుకుంటేనే రైతులకు కరెంటు ఉత్పత్తి రీఛార్జి చేసుకుంటేనే ఇంట్లో కరెంటు రావడం ఇలాంటి నియమ నిబంధనలు పెడుతూ ప్రజలకు రాబోయే రోజుల్లో అడిగే హక్కు లేకుండా చేయడం ఎన్నో ఇంకెన్ని ఎన్నో నిబంధన చేస్తూ ప్రజలకు కడుపు కొడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి విన్నపించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా బిల్లింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా గీస బిక్షపతిగా పిలుపునివ్వడం జరుగుతుంది కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి

