Thursday, 12 February 2026
  • Home  
  • ప్రొద్దుటూరులో కిడ్నాప్ కలకలం
- కడప

ప్రొద్దుటూరులో కిడ్నాప్ కలకలం

కడప జిల్లా పొద్దుటూరు మండలం లో గల తనికంటి జ్యువెలర్స్ అధినేత తనికంటి శ్రీనివాసులు అనే వ్యక్తిని తన భార్య స్కూటీపై వెళ్తుండగా ప్రొద్దుటూరు సెంటర్లో గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులమని చెప్పి ఒక కేసు విచారణ నిమిత్తమై తీసుకెళ్తున్నామని ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్కు రావాలని అతని భార్యకు చెప్పి కిడ్నాప్ చేశారు సదరు మహిళ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్లగా అక్కడ అటువంటి వారు ఎవరూ లేరని చెప్పగా ఆమె మిగతా పోలీస్ స్టేషన్లన్నీ తిరిగి ఎక్కడ తన భర్త కనిపించకపోవడంతో కన్నీటి పర్యంతమయింది తన భర్త కనిపించడం లేదని చెప్పినా కూడా పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదని వాపోతోంది వెంటనే తన భర్త ఆచూకీ తెలపాలని కోరుతోంది

కడప జిల్లా పొద్దుటూరు మండలం లో గల తనికంటి జ్యువెలర్స్ అధినేత తనికంటి శ్రీనివాసులు అనే వ్యక్తిని తన భార్య స్కూటీపై వెళ్తుండగా ప్రొద్దుటూరు సెంటర్లో గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులమని చెప్పి ఒక కేసు విచారణ నిమిత్తమై తీసుకెళ్తున్నామని ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్కు రావాలని అతని భార్యకు చెప్పి కిడ్నాప్ చేశారు సదరు మహిళ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్లగా అక్కడ అటువంటి వారు ఎవరూ లేరని చెప్పగా ఆమె మిగతా పోలీస్ స్టేషన్లన్నీ తిరిగి ఎక్కడ తన భర్త కనిపించకపోవడంతో కన్నీటి పర్యంతమయింది తన భర్త కనిపించడం లేదని చెప్పినా కూడా పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదని వాపోతోంది వెంటనే తన భర్త ఆచూకీ తెలపాలని కోరుతోంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.