ప్రొద్దుటూరులో రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లేమితో ప్రభుత్వం రేషన్ బియ్యం భారీగా బ్లాక్ మార్కెట్లోకి వెళ్తంది. పేదలకు అందాల్సిన బియ్యం, చక్కర, జొన్నలు, కందిపప్పు, వంటనూనె తదితర సరకులు ప్రభుత్వం గోడౌన్ నుంచి నేరుగా బ్లాక్ మార్కెట్లోకి రవాణా అవుతున్నాయి. గోడౌన్ నుంచి రేషన్ దుకాణాలకు చేరకుండానే అటు నుంచి అటే బయటికి వెళ్తేంది. తెలిసీ కూడా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి.

ప్రొద్దుటూరు: పర్యవేక్షణ లేమి.. బ్లాక్ మార్కెట్లో రేషన్ బియ్యం.!
ప్రొద్దుటూరులో రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లేమితో ప్రభుత్వం రేషన్ బియ్యం భారీగా బ్లాక్ మార్కెట్లోకి వెళ్తంది. పేదలకు అందాల్సిన బియ్యం, చక్కర, జొన్నలు, కందిపప్పు, వంటనూనె తదితర సరకులు ప్రభుత్వం గోడౌన్ నుంచి నేరుగా బ్లాక్ మార్కెట్లోకి రవాణా అవుతున్నాయి. గోడౌన్ నుంచి రేషన్ దుకాణాలకు చేరకుండానే అటు నుంచి అటే బయటికి వెళ్తేంది. తెలిసీ కూడా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి.

