Tuesday, 9 December 2025
  • Home  
  • ప్రైవేటీకరణపై ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి : అరకు ఎమ్మెల్యే
- అల్లూరి సీతారామరాజు

ప్రైవేటీకరణపై ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి : అరకు ఎమ్మెల్యే

వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తో పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష అవుతుందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. సోమవారం అనంతగిరి మండలం, వెంగడ గ్రామంలో వైద్య కళాశాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కోటి సంతకాలతో ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు.

వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తో పేద మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష అవుతుందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. సోమవారం అనంతగిరి మండలం, వెంగడ గ్రామంలో వైద్య కళాశాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కోటి సంతకాలతో ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.