శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 14: మండలంలోని తొండమాన్ పురం లో వెలసిన తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. తొండ మాంపురంలో జరిగే బ్రహ్మోత్సవాల గురించి ఆలయ అధికారులతో స్థానికులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్రహ్మోత్సవాలను పూర్తిచేయాలని అధికారం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, పూజారులు, స్థానికులు కందాటి శేఖర్ రెడ్డి, టిడిపి నాయకులు కామేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే బొజ్జల కుటుంబం
శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 14: మండలంలోని తొండమాన్ పురం లో వెలసిన తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. తొండ మాంపురంలో జరిగే బ్రహ్మోత్సవాల గురించి ఆలయ అధికారులతో స్థానికులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్రహ్మోత్సవాలను పూర్తిచేయాలని అధికారం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, పూజారులు, స్థానికులు కందాటి శేఖర్ రెడ్డి, టిడిపి నాయకులు కామేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

