సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ప్రధాని మోదీ: నివేదిక
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 71% జనామోదంతో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలిచినట్లు మార్నింగ్ కన్సల్ట్ సర్వే నివేదిక పేర్కొంది.
ఆయన తర్వాత దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ (59%), ఆస్ట్రేలియాకు చెందిన ఆంథోనీ అల్బనీస్ (55%) ఉన్నారు.
టాప్-10లో కెనడా, అర్జెంటీనా, మెక్సికో, స్విట్జర్లాండ్, అమెరికా (డోనాల్డ్ ట్రంప్), పోలాండ్, బ్రెజిల్ దేశాల నాయకులు స్థానాన్ని దక్కించుకున్నారు.


