Friday, 6 February 2026
  • Home  
  • పేదల ఇళ్ళ నిర్మాణాల గుత్తే దారునికి నోటీసులు అందజేసిన ఎంపిడివో, శ్రీనివాసులు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పేదల ఇళ్ళ నిర్మాణాల గుత్తే దారునికి నోటీసులు అందజేసిన ఎంపిడివో, శ్రీనివాసులు

ఉదయగిరి మండలం గంగి రెడ్డీ పల్లిలో ప్రభుత్వ ఏర్పాటు చేసిన పేదల ఇళ్లు నిర్మాణాల సకాలంలో పూర్తి చేయని గుత్తే దారునికి ఎంపిడివో బీ శ్రీనివాసులు హౌసింగ్ ఇంఛార్జి డీ ఈ ఫిరాన్ నోటీసులు అందజేశారు ఎంపిడివో మాట్లాడుతూ నిర్దేశించిన గడువు లోగా ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేయకపోవడంతో గుత్తేదారుడీ పై అసహనం వ్యక్తం చేశారు అనంతరం గుత్తేదారుడీ నుంచి లిఖతపూర్వకంగా వివరణ కోరారు ఏ ఈ రహమత్ షరీఫ్ పాల్గొన్నారు.

ఉదయగిరి మండలం గంగి రెడ్డీ పల్లిలో ప్రభుత్వ ఏర్పాటు చేసిన పేదల ఇళ్లు నిర్మాణాల సకాలంలో పూర్తి చేయని గుత్తే దారునికి ఎంపిడివో బీ శ్రీనివాసులు హౌసింగ్ ఇంఛార్జి డీ ఈ ఫిరాన్ నోటీసులు అందజేశారు ఎంపిడివో మాట్లాడుతూ నిర్దేశించిన గడువు లోగా ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేయకపోవడంతో గుత్తేదారుడీ పై అసహనం వ్యక్తం చేశారు అనంతరం గుత్తేదారుడీ నుంచి లిఖతపూర్వకంగా వివరణ కోరారు ఏ ఈ రహమత్ షరీఫ్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.