Sunday, 22 March 2026
  • Home  
  • పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామం
- ఆంధ్రప్రదేశ్

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామం

విశాఖపట్నం..టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ కామెంట్స్..పెట్టుబడులకు స్వర్గ ధామం గా ఆంధ్ర ప్రదేశ్ అవతరించి…అభివృద్ధికి చిహ్నం చంద్ర బాబు…16 నెలల్లో ఆరున్నర లక్షల కోట్లు పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయి.ప్రపంచం లో దిగ్గజ కంపెనీలు మన రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి…అందులో భాగం గానే గూగుల్ డేటా సెంటర్ విశాఖ కు వచ్చింది….బ్యాంక్ లు, బ్లడ్ బ్యాంకులు ఎలాంటివో.. సమాచారం పొందు పరిచేదే డేటా సెంటర్ అంటే..అమెరికా ప్రజలు వాడే డేటా కన్నా.. మూడు రెట్లు డేటా మన దేశం లో వినియోగిస్తున్నాం…ఈ డేటా వలన వచ్చే లాభాలు అమెరికాకు వెళ్తున్నాయి..లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయి..ప్రస్తుతం మనదేశం లో వున్న డేటా సెంటర్ లు మొత్తం వెయ్యి మెగావాట్ల డేటాను ఉత్పత్తి చేస్తున్నాయి..చంద్రబాబు నాయుడు గారు అద్భుతాలు సృష్టిస్తున్నారు..జగన్ హయం లో అభివృద్ధి సున్నా..అన్ని రంగాలలో రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకు పోతుంది అంటే చంద్రబాబు, లోకేశ్ కారణం..నకిలీ మద్య వ్యాపారాలు ఇప్పటికీ వైసీపీ వాళ్ళు నిర్వహిస్తూ… టిడిపి పై బురద జల్లా లని చూసి అడ్డంగా దొరికి పోయారు..రాజకీయాలు ప్రజల బాగుకోసం కోసం చేయాలి.. మీలా మీ స్వప్రయోజనాల కోసం కాదు..ఈదేశం లో పెద్ద కంపెనీలు అన్నీ మీ రాష్ట్రం లో పెట్టుబడులు పెడతాం అని చంద్రబాబు వెంట పెడుతున్నాయి.. చంద్రబాబు ఇమేజ్ అంటే అది…అమర్నాద్ గతం లో మీరు డేటా సెంటర్ తెచ్చామని హడావుడి చేశారు.. చివరకు ఏమైంది…వైసీపీ హయం లో అదానీకి 180 ఎకరాలు ఎండాడ లో కేటాయించి కోట్ల రూపాయలు ఎకరానికి అమ్ముకున్నది మీరు కాదా.

విశాఖపట్నం..టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ కామెంట్స్..పెట్టుబడులకు స్వర్గ ధామం గా ఆంధ్ర ప్రదేశ్ అవతరించి…అభివృద్ధికి చిహ్నం చంద్ర బాబు…16 నెలల్లో ఆరున్నర లక్షల కోట్లు పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయి.ప్రపంచం లో దిగ్గజ కంపెనీలు మన రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి…అందులో భాగం గానే గూగుల్ డేటా సెంటర్ విశాఖ కు వచ్చింది….బ్యాంక్ లు, బ్లడ్ బ్యాంకులు ఎలాంటివో.. సమాచారం పొందు పరిచేదే డేటా సెంటర్ అంటే..అమెరికా ప్రజలు వాడే డేటా కన్నా.. మూడు రెట్లు డేటా మన దేశం లో వినియోగిస్తున్నాం…ఈ డేటా వలన వచ్చే లాభాలు అమెరికాకు వెళ్తున్నాయి..లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయి..ప్రస్తుతం మనదేశం లో వున్న డేటా సెంటర్ లు మొత్తం వెయ్యి మెగావాట్ల డేటాను ఉత్పత్తి చేస్తున్నాయి..చంద్రబాబు నాయుడు గారు అద్భుతాలు సృష్టిస్తున్నారు..జగన్ హయం లో అభివృద్ధి సున్నా..అన్ని రంగాలలో రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకు పోతుంది అంటే చంద్రబాబు, లోకేశ్ కారణం..నకిలీ మద్య వ్యాపారాలు ఇప్పటికీ వైసీపీ వాళ్ళు నిర్వహిస్తూ… టిడిపి పై బురద జల్లా లని చూసి అడ్డంగా దొరికి పోయారు..రాజకీయాలు ప్రజల బాగుకోసం కోసం చేయాలి.. మీలా మీ స్వప్రయోజనాల కోసం కాదు..ఈదేశం లో పెద్ద కంపెనీలు అన్నీ మీ రాష్ట్రం లో పెట్టుబడులు పెడతాం అని చంద్రబాబు వెంట పెడుతున్నాయి.. చంద్రబాబు ఇమేజ్ అంటే అది…అమర్నాద్ గతం లో మీరు డేటా సెంటర్ తెచ్చామని హడావుడి చేశారు.. చివరకు ఏమైంది…వైసీపీ హయం లో అదానీకి 180 ఎకరాలు ఎండాడ లో కేటాయించి కోట్ల రూపాయలు ఎకరానికి అమ్ముకున్నది మీరు కాదా.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.