Thursday, 26 March 2026
  • Home  
  • పాఠశాలకు 2025–26 ఎస్‌ఎస్‌సి బ్యాచ్ విద్యార్థుల నుంచి బీరువా బహుకరణ
- కామారెడ్డి

పాఠశాలకు 2025–26 ఎస్‌ఎస్‌సి బ్యాచ్ విద్యార్థుల నుంచి బీరువా బహుకరణ

పున్నమి ప్రతినిధి కామారెడ్డి 26-3-2026 కామారెడ్డిలోని స్థానిక జి.ప.గంజ్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పదవ తరగతి విద్యార్థులు తమకు 5 సంవత్సరాల నుండి విద్యను అందించిన, జిల్లా పరిషత్ గంజ్ ఉన్నత పాఠశాలకు 2025-26 సంవత్సరం బ్యాచ్ విద్యార్థులు థ్యాంకింగ్ సమావేశంలో తమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నీలం లింగం గారికి ఉపాధ్యాయ బృందంకు బీరువాను బహుకరించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. తమందరినీ సన్మార్గంలో నడిపించిన ఉపాధ్యాయుల సేవలు మరుపురానివని, ఉపాధ్యాయుల ఋణం తీర్చుకోలేనిదని పిల్లలు అన్నారు. ఇలాంటి విద్యార్థుల సేవలకు గాను ఉపాధ్యాయ బృందం ఆశీస్సులు అందించారు. ఇట్టి సమావేశంలో సునీత మేడం, రాజేంద్ర, గీత, రాజేందర్ రాధాదేవి మొదలగు వారు పాల్గొన్నారు

పున్నమి ప్రతినిధి కామారెడ్డి 26-3-2026

కామారెడ్డిలోని స్థానిక జి.ప.గంజ్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పదవ తరగతి విద్యార్థులు తమకు 5 సంవత్సరాల నుండి విద్యను అందించిన, జిల్లా పరిషత్ గంజ్ ఉన్నత పాఠశాలకు 2025-26 సంవత్సరం బ్యాచ్ విద్యార్థులు థ్యాంకింగ్ సమావేశంలో తమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నీలం లింగం గారికి ఉపాధ్యాయ బృందంకు బీరువాను బహుకరించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. తమందరినీ సన్మార్గంలో నడిపించిన ఉపాధ్యాయుల సేవలు మరుపురానివని, ఉపాధ్యాయుల ఋణం తీర్చుకోలేనిదని పిల్లలు అన్నారు. ఇలాంటి విద్యార్థుల సేవలకు గాను ఉపాధ్యాయ బృందం ఆశీస్సులు అందించారు. ఇట్టి సమావేశంలో సునీత మేడం, రాజేంద్ర, గీత, రాజేందర్ రాధాదేవి మొదలగు వారు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.