ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారి* సహాకారం తో నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ రమేష్ నాయక్ గారు తూర్పు ఎర్రబల్లి గ్రామంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరాన్ని నిర్వహించారు. పశువులకు వైద్య పరీక్షలు చేసి రైతులకు ఉచితం గా మందులు అందజేశారు .జేడీ ఏ మాట్లాడుతూ పాడి రైతులకు ప్రభుత్వం 75శాతం రాయితీతో పశుగ్రాసాన్నీ రైతులకు అందజేస్తోంది అన్నారు అలాగే ఈశాన్య రుతు పవనాలు సమయంలో పశువులకు,గొర్రెలకు వ్యాధులు రాకుండా ముందస్తుగా టీకాలు వేయించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వేముల బాలకృష్ణ ,Ch. నరసింహారావు ,M.శ్రీకాంత్,
Ch.వినయ్ కుమార్, గ్రామ సర్పంచ్ ఎసమ్మ మరియు అధికారులు పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు G శ్రీధర్ రావు, EODLDA (కోవూరు) D.శ్రీనివాసరావు , AD సురేష్ బాబు (కలిగిరి ),VAS SK మహమూద్ అలీ (కొండాపురం), DR వీర హరీన్ మరియు కొండాపురం పశువర్ధ శాఖ సిబ్బంది పాల్గొన్నారు…

పశువులకు గర్భ కోశ వ్యాధుల నివారణ చర్యలు
ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారి* సహాకారం తో నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ రమేష్ నాయక్ గారు తూర్పు ఎర్రబల్లి గ్రామంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరాన్ని నిర్వహించారు. పశువులకు వైద్య పరీక్షలు చేసి రైతులకు ఉచితం గా మందులు అందజేశారు .జేడీ ఏ మాట్లాడుతూ పాడి రైతులకు ప్రభుత్వం 75శాతం రాయితీతో పశుగ్రాసాన్నీ రైతులకు అందజేస్తోంది అన్నారు అలాగే ఈశాన్య రుతు పవనాలు సమయంలో పశువులకు,గొర్రెలకు వ్యాధులు రాకుండా ముందస్తుగా టీకాలు వేయించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వేముల బాలకృష్ణ ,Ch. నరసింహారావు ,M.శ్రీకాంత్, Ch.వినయ్ కుమార్, గ్రామ సర్పంచ్ ఎసమ్మ మరియు అధికారులు పశు సంవర్ధక శాఖ ఉప సంచాలకులు G శ్రీధర్ రావు, EODLDA (కోవూరు) D.శ్రీనివాసరావు , AD సురేష్ బాబు (కలిగిరి ),VAS SK మహమూద్ అలీ (కొండాపురం), DR వీర హరీన్ మరియు కొండాపురం పశువర్ధ శాఖ సిబ్బంది పాల్గొన్నారు…

