Thursday, 5 February 2026
  • Home  
  • నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు వేగవంతం
- ఆంధ్రప్రదేశ్

నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు వేగవంతం

విశాఖపట్నం: విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు వేగంగా కొనసాగుతోంది. హేటౌడా నుంచి బయలుదేరిన 22 మంది ఇప్పటికే భారత్ చేరుకున్నారు. సిమికోట్ నుంచి ప్రత్యేక విమానంలో 12 మందిని నేపాల్ గంజ్‌కు తరలించారు. ఖాట్మాండు విమానాశ్రయానికి ఇప్పటివరకు 133 మంది చేరుకున్నారు. మొత్తం 217 మందిని సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.

విశాఖపట్నం: విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు వేగంగా కొనసాగుతోంది. హేటౌడా నుంచి బయలుదేరిన 22 మంది ఇప్పటికే భారత్ చేరుకున్నారు. సిమికోట్ నుంచి ప్రత్యేక విమానంలో 12 మందిని నేపాల్ గంజ్‌కు తరలించారు. ఖాట్మాండు విమానాశ్రయానికి ఇప్పటివరకు 133 మంది చేరుకున్నారు. మొత్తం 217 మందిని సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.