నెల్లూర్ కలెక్టరేట్లోని తిక్కన ప్రంగాణంలో గ్రీవెన్స్ డే సోమవారం నిర్వహించారు జాయింట్ కలెక్టర్,వెంకటేశ్వర్లు ఇతర అధికారూలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు, భూ సమస్యలు, పెన్షన్లు,రేషన్ కార్డులు, ఇతర వ్యక్తిగత సమస్యలు ఫై ప్రజలు వినతలు అందజేశారు వచ్చిన ప్రతీ అర్జీ ని క్షుoన్నగా పరిశీలించి నిర్ణత గడువు లోగ పరిష్కరిస్తామని తెలియజేసారు



