శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం వారి చే నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి తిరుపతి జిల్లా చంద్రగిరి వాస్తవ్యులు V.మనోహర్ వారి తల్లిదండ్రులైన కీర్తిశేషులు సరోజమ్మ & రామ కృష్ణయ్య జ్ఞాపకార్థం రూ.50,116/- విరాళంగా ఇవ్వడం జరిగింది.ఆలయ అధికారులు వారికి అంతరాలయ దర్శనం ఏర్పాటు చేసి,అనంతరం. వేద పండితుల ఆశీర్వచనం,స్వామి అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలను ఇవ్వడం జరిగింది.

నిత్యాన్నదాన పథకానికి విరాళంగా
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం వారి చే నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి తిరుపతి జిల్లా చంద్రగిరి వాస్తవ్యులు V.మనోహర్ వారి తల్లిదండ్రులైన కీర్తిశేషులు సరోజమ్మ & రామ కృష్ణయ్య జ్ఞాపకార్థం రూ.50,116/- విరాళంగా ఇవ్వడం జరిగింది.ఆలయ అధికారులు వారికి అంతరాలయ దర్శనం ఏర్పాటు చేసి,అనంతరం. వేద పండితుల ఆశీర్వచనం,స్వామి అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలను ఇవ్వడం జరిగింది.

