Monday, 8 December 2025
  • Home  
  • నాలుగేళ్లకే రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నాలుగేళ్లకే రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు

సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి) జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో నాలుగేళ్ల ట్రిషా తోసర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2023లో విడుదలైన మరాఠీ చిత్రం నాల్ 2లో ‘చిమి’ పాత్రలో అద్వితీయంగా నటించి ఆమె జాతీయ ఉత్తమ బాలనటి అవార్డును గెలుచుకుంది. తన చిన్న వయస్సులోనే గొప్ప నటనా ప్రతిభను ప్రదర్శించిన ట్రిషా, ప్రేక్షకులను ఆకట్టుకుంది. వేడుకలో ఆమెకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. ఆమె నటన చిత్రానికి జీవం పోసిందని విమర్శకులు కొనియాడుతున్నారు. ఈ అరుదైన ఘనతతో ట్రిషా తోసర్ భారతీయ చలన చిత్రరంగంలో బాల నటులకి ఆదర్శంగా నిలిచింది. వేడుకలో ట్రిషా హాజరై అందరినీ మెప్పించింది.

సెప్టెంబర్ 26 (పున్నమి ప్రతినిధి)

జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో నాలుగేళ్ల ట్రిషా తోసర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2023లో విడుదలైన మరాఠీ చిత్రం నాల్ 2లో ‘చిమి’ పాత్రలో అద్వితీయంగా నటించి ఆమె జాతీయ ఉత్తమ బాలనటి అవార్డును గెలుచుకుంది. తన చిన్న వయస్సులోనే గొప్ప నటనా ప్రతిభను ప్రదర్శించిన ట్రిషా, ప్రేక్షకులను ఆకట్టుకుంది. వేడుకలో ఆమెకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. ఆమె నటన చిత్రానికి జీవం పోసిందని విమర్శకులు కొనియాడుతున్నారు. ఈ అరుదైన ఘనతతో ట్రిషా తోసర్ భారతీయ చలన చిత్రరంగంలో బాల నటులకి ఆదర్శంగా నిలిచింది. వేడుకలో ట్రిషా హాజరై అందరినీ మెప్పించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.