Tuesday, 24 March 2026
  • Home  
  • ధన్వంతరి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కోలా ఆనంద్
- తిరుపతి

ధన్వంతరి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కోలా ఆనంద్

తిరుపతి పట్టణంలోని గాంధీ భవనలో జరిగిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి సంజీవని స్వరం కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు సమాజంలో అత్యంత ముఖ్య పాత్ర పోషిస్తూ అటు దేవుని సేవలో, ప్రతి కుటుంబంలో శుభ కార్యములో వాళ్లు కీలకమని,అయితే వారికి కార్పొరేట్ రంగాల నుండి తీవ్ర పోటీ నెలకొనిందని ఇది చాలా శోచనీయం అని అన్నారు.దీనిపై ప్రభుత్వం తో చర్చించాలన్నారు.నాయి బ్రాహ్మణ పూర్వీకులు ధన్వంతరి వైద్యం చేసేవారిని కాలక్రమంలో అది తగ్గిపోయిందని భారతీయ సంస్కృతిలో ఇవన్నీ చాలా ముఖ్యమైనవని కొనియాడారు.నాయి బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని సమాజానికి తెలియజేయాలని,వారి కులదైవం ధన్వంతరి జయంతిని ఘనంగా జరుపుకుంటున్న అందుకు చాలా ఆనందంగా ఉందని కొనియాడారు.

తిరుపతి పట్టణంలోని గాంధీ భవనలో జరిగిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి సంజీవని స్వరం కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు సమాజంలో అత్యంత ముఖ్య పాత్ర పోషిస్తూ అటు దేవుని సేవలో, ప్రతి కుటుంబంలో శుభ కార్యములో వాళ్లు కీలకమని,అయితే వారికి కార్పొరేట్ రంగాల నుండి తీవ్ర పోటీ నెలకొనిందని ఇది చాలా శోచనీయం అని అన్నారు.దీనిపై ప్రభుత్వం తో చర్చించాలన్నారు.నాయి బ్రాహ్మణ పూర్వీకులు ధన్వంతరి వైద్యం చేసేవారిని కాలక్రమంలో అది తగ్గిపోయిందని భారతీయ సంస్కృతిలో ఇవన్నీ చాలా ముఖ్యమైనవని కొనియాడారు.నాయి బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని సమాజానికి తెలియజేయాలని,వారి కులదైవం ధన్వంతరి జయంతిని ఘనంగా జరుపుకుంటున్న అందుకు చాలా ఆనందంగా ఉందని కొనియాడారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.