ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ని శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా ఎంపికైన కొట్టే సాయి సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

- తిరుపతి
దేవాదాయ శాఖ మంత్రిని కలిసిన కొట్టె సాయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ని శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా ఎంపికైన కొట్టే సాయి సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది.

