దుత్తలూరు మండలం బైరవరం గ్రామo లో బ్యార్ని లో చెలరేగిన మంటలు వివరాలు మేరకు లెక్కల రాంమోహన్ రెడ్డి గురువారం సాయంత్రం 8:30 సమయంలో బైరవరం గ్రామo బ్యార్ని లో ఆకూ రాలి పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయ్ బ్యార్ని లో ఉన్న ఆకూ మొత్తం కాలి బూడిదయంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం తెలియజేయాగ, వారు మంటలు అదుపు చేశారు సుమారు ఆస్తి నష్టం 2.లక్షల వరకు ఉండవచ్చని అంచనా.



