తొట్టంబేడు అక్టోబర్ 23, పున్నమి న్యూస్: తొట్టంబేడు మండలంలోని పంచాయతీ పరిధిలో ఎల్ఇసి కాలనీ, ఈదులగుంట కాలనీ, బంగారమ్మ కాలనీ, బీడీ కాలనీల్లో గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వర్షపు నీరు ఇళ్లల్లోకి చేడంతో ఈ సమస్యను ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తెసుకుని రావడంతో సమాచారం అందుకున్న ఎంపీడీవో సురేంద్రనాథ్, తొట్టంబేడు తాసిల్దార్ భారతి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. జెసిబి ఏర్పాటు చేసి వర్షపు నీరును నిలవకుండా కాలువకు వెళ్లే విధంగా చేశారు. ప్రభుత్వ సిబ్బంది మండలంలో ఎక్కడ ఎటువంటి అవాంతరనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగు సూచనలు చేస్తున్నారు. సహాయక చర్యలలో వర్షం సైతం లెక్కచేయకుండా ఇంచార్జ్ ఈవోపీఆర్డి భార్గవ్ , వీఆర్వో దినేష్, పంచాయతీ సర్పంచ్ సుబ్బయ్య లు కాలనీలలో పర్యటించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ అందుబాటులో ఉంటున్నారు.

తొట్టంబేడు మండలంలో సహాయచర్యలు చేపట్టిన యంత్రాంగం
తొట్టంబేడు అక్టోబర్ 23, పున్నమి న్యూస్: తొట్టంబేడు మండలంలోని పంచాయతీ పరిధిలో ఎల్ఇసి కాలనీ, ఈదులగుంట కాలనీ, బంగారమ్మ కాలనీ, బీడీ కాలనీల్లో గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వర్షపు నీరు ఇళ్లల్లోకి చేడంతో ఈ సమస్యను ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తెసుకుని రావడంతో సమాచారం అందుకున్న ఎంపీడీవో సురేంద్రనాథ్, తొట్టంబేడు తాసిల్దార్ భారతి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. జెసిబి ఏర్పాటు చేసి వర్షపు నీరును నిలవకుండా కాలువకు వెళ్లే విధంగా చేశారు. ప్రభుత్వ సిబ్బంది మండలంలో ఎక్కడ ఎటువంటి అవాంతరనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగు సూచనలు చేస్తున్నారు. సహాయక చర్యలలో వర్షం సైతం లెక్కచేయకుండా ఇంచార్జ్ ఈవోపీఆర్డి భార్గవ్ , వీఆర్వో దినేష్, పంచాయతీ సర్పంచ్ సుబ్బయ్య లు కాలనీలలో పర్యటించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ అందుబాటులో ఉంటున్నారు.

