పున్నమి న్యూస్ ప్రతినిధి నవంబర్ 17 అనకాపల్లి జిల్లా: ఎలమంచిలి నియోజకవర్గంలో అచ్చుతాపురం కేంద్రంలో శిల్పా లే ఔట్ లో ఎలమంచిలి నియోజకవర్గ వనభోజనా కార్యక్రమం మరియు మండల, క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ పప్పల చలపతిరావు గారు, రాష్ట్ర రహదారులు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ ప్రగడ నాగేశ్వరరావు గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి లాలం భవాని భాస్కర్ గారు, నియోజవర్గ పరిశీలికులు శ్రీ బోండా జగన్నాథం గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ రాజాన రమేష్ కుమార్ గారు, రాష్ట్ర కార్యదర్శి మరియు యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ ధూళి రంగనాయకులు గారు, రాష్ట్ర కార్యదర్శి మరియు డిసిఎంఎస్ చైర్మన్ శ్రీ కోటిని బాలాజీ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఉన్న అన్ని కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం నేడు పండుకు వాతావరణంలో జరపడం ఎంతో ఆనందంగా ఉందని, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి పనిచేసే రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని స్థానాల్లో గెలిపే ధ్యాయంగా కలిసిమెలిసి పనిచేయాలని, కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి నష్టం జరగకుండా అందరం ఐకమత్యంతో కలిసి ముందుకు వెళ్దామని, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ఎక్కడ వదిలిపెట్టకుండా ఎలమంచిలి నియోజకవర్గంలో ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారని, వారి స్ఫూర్తితోనే మనందరం ముందుకు వెళ్దామని, త్వరలో మరిన్ని నామినేటెడ్ పోస్టులు రానున్నాయని, ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగే విధంగా కలిసి పనిచేస్తామని, ఎలమంచిలి నియోజక వర్గంలో సమస్యలపై త్వరలో అధినాయకత్వాన్ని కలుస్తామని, మన అధినాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, మన యువ నేత శ్రీ నారా లోకేష్ గారి అడుగుజాడల్లో నిరంతరం కలిసిమెలిసి పనిచేయాలని, లోకేష్ గారు ప్రవేశపెట్టిన మై టిడిపి యాప్ ను ఉపయోగించి కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పీల తులసీరామ్, లాలం శ్రీ భరత్, పెంటకోట విజయ్, గొర్లి శివన్నారాయణ మూర్తి, ఇత్తంశెట్టి సన్యాసినాయుడు, పడుకుని బాధ్యతలు కార్పొరేషన్ డైరెక్టర్ భీమరశెట్టి శ్రీనివాసరావు, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ డొక్క నాగభూషణం, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మామిడి శివ అప్పారావు, శ్రీకాళహస్తి డైరెక్టర్ బిలా స్రవంతి, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆడారి మంజు, జిల్లా ఉపాధ్యక్షుడు కొలుకులూరి విజయరామరాజు, సీనియర్ నాయకులు మెరుగు బాపు నాయుడు, పొన్నమల్ల కొండబాబు, కడియం అనురాధ, ఆడారి జానకి, రాజాన నారాయణమ్మ, కాండ్రకోట చిరంజీవి, రాజాన సూరి నాగేశ్వరరావు, ఎంపీటీసీ నీరుకొండ నరసింగరావు, కౌన్సిలర్ మజ్జి రామకృష్ణ, క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇన్చార్జులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, భూత్ ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు

తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ వనభోజన కార్యక్రమం మరియు మండల క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం…!! కార్యక్రమం
పున్నమి న్యూస్ ప్రతినిధి నవంబర్ 17 అనకాపల్లి జిల్లా: ఎలమంచిలి నియోజకవర్గంలో అచ్చుతాపురం కేంద్రంలో శిల్పా లే ఔట్ లో ఎలమంచిలి నియోజకవర్గ వనభోజనా కార్యక్రమం మరియు మండల, క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ పప్పల చలపతిరావు గారు, రాష్ట్ర రహదారులు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ ప్రగడ నాగేశ్వరరావు గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి లాలం భవాని భాస్కర్ గారు, నియోజవర్గ పరిశీలికులు శ్రీ బోండా జగన్నాథం గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ రాజాన రమేష్ కుమార్ గారు, రాష్ట్ర కార్యదర్శి మరియు యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ ధూళి రంగనాయకులు గారు, రాష్ట్ర కార్యదర్శి మరియు డిసిఎంఎస్ చైర్మన్ శ్రీ కోటిని బాలాజీ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఉన్న అన్ని కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం నేడు పండుకు వాతావరణంలో జరపడం ఎంతో ఆనందంగా ఉందని, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి పనిచేసే రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని స్థానాల్లో గెలిపే ధ్యాయంగా కలిసిమెలిసి పనిచేయాలని, కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి నష్టం జరగకుండా అందరం ఐకమత్యంతో కలిసి ముందుకు వెళ్దామని, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ఎక్కడ వదిలిపెట్టకుండా ఎలమంచిలి నియోజకవర్గంలో ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారని, వారి స్ఫూర్తితోనే మనందరం ముందుకు వెళ్దామని, త్వరలో మరిన్ని నామినేటెడ్ పోస్టులు రానున్నాయని, ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగే విధంగా కలిసి పనిచేస్తామని, ఎలమంచిలి నియోజక వర్గంలో సమస్యలపై త్వరలో అధినాయకత్వాన్ని కలుస్తామని, మన అధినాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, మన యువ నేత శ్రీ నారా లోకేష్ గారి అడుగుజాడల్లో నిరంతరం కలిసిమెలిసి పనిచేయాలని, లోకేష్ గారు ప్రవేశపెట్టిన మై టిడిపి యాప్ ను ఉపయోగించి కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పీల తులసీరామ్, లాలం శ్రీ భరత్, పెంటకోట విజయ్, గొర్లి శివన్నారాయణ మూర్తి, ఇత్తంశెట్టి సన్యాసినాయుడు, పడుకుని బాధ్యతలు కార్పొరేషన్ డైరెక్టర్ భీమరశెట్టి శ్రీనివాసరావు, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ డొక్క నాగభూషణం, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మామిడి శివ అప్పారావు, శ్రీకాళహస్తి డైరెక్టర్ బిలా స్రవంతి, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆడారి మంజు, జిల్లా ఉపాధ్యక్షుడు కొలుకులూరి విజయరామరాజు, సీనియర్ నాయకులు మెరుగు బాపు నాయుడు, పొన్నమల్ల కొండబాబు, కడియం అనురాధ, ఆడారి జానకి, రాజాన నారాయణమ్మ, కాండ్రకోట చిరంజీవి, రాజాన సూరి నాగేశ్వరరావు, ఎంపీటీసీ నీరుకొండ నరసింగరావు, కౌన్సిలర్ మజ్జి రామకృష్ణ, క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇన్చార్జులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, భూత్ ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు

