తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండలం నాగవరం గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ శ్రీ కె.కె. చౌదరి గారికి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కస్తూరి విశ్వనాథ నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ మాచినేని విశ్వేశ్వర్ నాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
అదేవిధంగా మండల కమిటీ నాయకులు, గ్రామ కమిటీ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు టీడీపీ రాష్ట్ర సంస్కృతిక విభాగ అధ్యక్షులు శ్రీ పంతగాని నరసింహ ప్రసాద్ గారు.

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం నాగవరం గ్రామంలో ఘనంగా నిర్వహణ
తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండలం నాగవరం గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ శ్రీ కె.కె. చౌదరి గారికి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కస్తూరి విశ్వనాథ నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ మాచినేని విశ్వేశ్వర్ నాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా మండల కమిటీ నాయకులు, గ్రామ కమిటీ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు టీడీపీ రాష్ట్ర సంస్కృతిక విభాగ అధ్యక్షులు శ్రీ పంతగాని నరసింహ ప్రసాద్ గారు.

