కనిగిరి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంతో వైకాపాకు చెందిన కనిగిరి ఎంపీపీ దంతలూరి ప్రకాశo తెదెపాలో చేరారు. మంగళవారం పీసీపల్లి మండలం లింగన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కు శoకుస్థాపన కార్యక్రమానికి వెళ్లిన ఆయనకు కండువా కప్పి ముఖ్యమంత్రి ఫార్టీ లోకీ ఆహ్వానించరు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహరెడ్డి, తెదేపా మండల అధ్యక్షులు కొండా కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెదేపాలో చేరిన కనిగిరి ఎంపీపీ
కనిగిరి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంతో వైకాపాకు చెందిన కనిగిరి ఎంపీపీ దంతలూరి ప్రకాశo తెదెపాలో చేరారు. మంగళవారం పీసీపల్లి మండలం లింగన్నపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కు శoకుస్థాపన కార్యక్రమానికి వెళ్లిన ఆయనకు కండువా కప్పి ముఖ్యమంత్రి ఫార్టీ లోకీ ఆహ్వానించరు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహరెడ్డి, తెదేపా మండల అధ్యక్షులు కొండా కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

