Thursday, 26 March 2026
  • Home  
  • తన రాజకీయ గురువుకి వీడ్కోలు పలికిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి .
- తిరుపతి

తన రాజకీయ గురువుకి వీడ్కోలు పలికిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి .

శ్రీకాళహస్తి సీనియర్ రాజకీయ నాయకులు,మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచు రెడ్డి అంతిమయాత్ర లో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొని తన రాజకీయ గురువు పాడే మోశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తన రాజకీయ గురువు మరణించడం బాధాకరమని,శ్రీ కాళహస్తి కి చెంచు రెడ్డి చేసిన సేవలు ఎనలేనివాని కొనియాడారు.చెంచురెడ్డి అంతిమయాత్రలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు,చిదేపల్లి మధు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి సీనియర్ రాజకీయ నాయకులు,మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచు రెడ్డి అంతిమయాత్ర లో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొని తన రాజకీయ గురువు పాడే మోశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తన రాజకీయ గురువు మరణించడం బాధాకరమని,శ్రీ కాళహస్తి కి చెంచు రెడ్డి చేసిన సేవలు ఎనలేనివాని కొనియాడారు.చెంచురెడ్డి అంతిమయాత్రలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు,చిదేపల్లి మధు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.