నిర్మల్ అక్టోబర్ 13 ( పున్నమి ప్రతినిధి )
నిర్మల్ జిల్లా: నిర్మల్ లో జరిగిన నూతన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల ఎంపిక నేపథ్యంలో ఏఐసీసీ ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా పరిశీలకులు అజయ్ సింగ్ గారిని పీసీసీ పరిశీలకులు సోమవారం మంజులాపూర్ రోడ్డులోని మారుతి ఇన్ హోటల్ లో * “సంఘటన, శ్రీజన్, అభియాన్ ” కార్యక్రమంలో సన్మానం చేసిన, నిర్మల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు జునైద్ మెమన్. ఈకార్యక్రమంలో కుచాడి శ్రీహరి రావు, డా.యస్. వేణుగోపాల చారీ, వాజిద్ అహ్మద్, అజర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.


