అమెరికాలో జరిగిన గాజా బోర్డ్ ఆఫ్ పీస్ తొలి సమావేశానికి భారత్ గురువారం అబ్జర్వర్గా హాజరైంది. యూఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్లో జరిగిన ఈ సమావేశంలో అమెరికాలోని భారత రాయబార కార్యాలయ తాత్కాలిక బాధ్యురాలు నమ్గ్యా సి ఖంపా భారతికి ప్రాతినిధ్యం వహించారు. ఈ బోర్డులో శాశ్వత సభ్యదేశంగా చేరాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పంపిన ఆహ్వానాన్ని భారత్ ఇంకా అంగీకరించలేదు. బోర్డులో శాశ్వత సీటుకు $1 బిలియన్ కట్టాలి.

ట్రంప్ గాజా శాంతి మండలి తొలి సమావేశానికి హాజరైన భారత్
అమెరికాలో జరిగిన గాజా బోర్డ్ ఆఫ్ పీస్ తొలి సమావేశానికి భారత్ గురువారం అబ్జర్వర్గా హాజరైంది. యూఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్లో జరిగిన ఈ సమావేశంలో అమెరికాలోని భారత రాయబార కార్యాలయ తాత్కాలిక బాధ్యురాలు నమ్గ్యా సి ఖంపా భారతికి ప్రాతినిధ్యం వహించారు. ఈ బోర్డులో శాశ్వత సభ్యదేశంగా చేరాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పంపిన ఆహ్వానాన్ని భారత్ ఇంకా అంగీకరించలేదు. బోర్డులో శాశ్వత సీటుకు $1 బిలియన్ కట్టాలి.

