శ్రీకాళహస్తి పట్టణం లోని మిట్ట కండ్రిక వద్ద బుధవారం టాటా ఏస్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడం జరిగింది.ఈ యాక్సిడెంట్ లో మోటార్ సైకిల్ నడుపుతున్నటువంటి రాజ్ కిరణ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది.డిఎస్పీ నరసింహమూర్తి తెలియజేసిన వివరాల మేరకు రేణిగుంట ఎయిర్ పోర్ట్ నందు పని చేస్తున్న రాజ్ కిరణ్ , మహేష్ అనే వ్యకి కలిసి ద్విచక్రవాహనంపై శ్రీకాళహస్తి నుండి తిరుపతి వైపు వెళ్తుండగా టాటా ఏస్ వారిని ఢీకొట్టినదని,రాజ్ కిరణ్ అక్కడే మృతి చెందగా మహేష్ కి స్వల్ప గాయాలు అయినట్లు తెలియజేసారు.వీరిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలియజేసారు.

టాటాఏస్ ఢీకొని వ్యక్తి మృతి
శ్రీకాళహస్తి పట్టణం లోని మిట్ట కండ్రిక వద్ద బుధవారం టాటా ఏస్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడం జరిగింది.ఈ యాక్సిడెంట్ లో మోటార్ సైకిల్ నడుపుతున్నటువంటి రాజ్ కిరణ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది.డిఎస్పీ నరసింహమూర్తి తెలియజేసిన వివరాల మేరకు రేణిగుంట ఎయిర్ పోర్ట్ నందు పని చేస్తున్న రాజ్ కిరణ్ , మహేష్ అనే వ్యకి కలిసి ద్విచక్రవాహనంపై శ్రీకాళహస్తి నుండి తిరుపతి వైపు వెళ్తుండగా టాటా ఏస్ వారిని ఢీకొట్టినదని,రాజ్ కిరణ్ అక్కడే మృతి చెందగా మహేష్ కి స్వల్ప గాయాలు అయినట్లు తెలియజేసారు.వీరిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలియజేసారు.

