శ్రీకాళహస్తి, అక్టోబర్ 16, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలో గురువారం నాడు స్థానిక శరవణ ఆటోమొబైల్స్ వ్యాపార సంస్థలో జిఎస్టి అవగాహన సదస్సు చేపట్టారు. అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు అధ్యక్షతన వహించడంతో శ్రీకాళహస్తి వాణిజ్య పన్నుల శాఖ అధికారి చెన్నారెడ్డి పాల్గొనడం జరిగినది. ఈ సందర్బంగా శ్రీకాళహస్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిఎస్టి తగ్గింపు ఫలాలు ప్రతి కుటుంబానికి అందాలన్న లక్ష్యంగా విస్తృత అవగాహన కల్పిస్తున్నారని, ఆటోమొబైల్స్ విక్రయాలకు జీఎస్టీ తగ్గింపు ఎంతో దోహదపడుతుందని వాహనాలు విక్రయ సమయాలలో తాత్కాలిక రిజిస్ట్రేషన్ తో పాటు వాహన చోదకులకు హెల్మెట్ అందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆటోమొబైల్స్ డీలర్లు ప్రసాద్ రెడ్డి, మురళీకృష్ణ రెడ్డి, రమణయ్య, రవి, షోరూమ్ మేనేజర్లు పాల్గొన్నారు.

జిఎస్టి తగ్గింపు ఫలాలు ప్రతి కుటుంబానికి అందాలీ…. ఆర్.టి.ఓ దామోదర్ నాయుడు
శ్రీకాళహస్తి, అక్టోబర్ 16, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలో గురువారం నాడు స్థానిక శరవణ ఆటోమొబైల్స్ వ్యాపార సంస్థలో జిఎస్టి అవగాహన సదస్సు చేపట్టారు. అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు అధ్యక్షతన వహించడంతో శ్రీకాళహస్తి వాణిజ్య పన్నుల శాఖ అధికారి చెన్నారెడ్డి పాల్గొనడం జరిగినది. ఈ సందర్బంగా శ్రీకాళహస్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిఎస్టి తగ్గింపు ఫలాలు ప్రతి కుటుంబానికి అందాలన్న లక్ష్యంగా విస్తృత అవగాహన కల్పిస్తున్నారని, ఆటోమొబైల్స్ విక్రయాలకు జీఎస్టీ తగ్గింపు ఎంతో దోహదపడుతుందని వాహనాలు విక్రయ సమయాలలో తాత్కాలిక రిజిస్ట్రేషన్ తో పాటు వాహన చోదకులకు హెల్మెట్ అందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆటోమొబైల్స్ డీలర్లు ప్రసాద్ రెడ్డి, మురళీకృష్ణ రెడ్డి, రమణయ్య, రవి, షోరూమ్ మేనేజర్లు పాల్గొన్నారు.

