శ్రీకాళహస్తి పట్టణం నందు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో
భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చే నూతనంగా అమలు చేసిన జీఎస్టీ స్లాబులపై ప్రజలకు, వ్యాపారస్తులకు అవగాహన పెంచుటకు మరియు సామాన్య ప్రజలకు రోజు నిత్య వసర కొనుగోలు వస్తువులపై భారీగా జీఎస్టీ పన్నులను తగ్గించిన నరేంద్ర మోడీ మరియు శ్రీమతి
నిర్మల సీతారామన్ కి ధన్యవాదాలు తెలుపుతూ,స్థానిక బేరివారి మండపం వద్ద ర్యాలీ నిర్వచించడం జరిగింది.

జిఎస్టి (GST) సవరణలపై ర్యాలీ
శ్రీకాళహస్తి పట్టణం నందు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చే నూతనంగా అమలు చేసిన జీఎస్టీ స్లాబులపై ప్రజలకు, వ్యాపారస్తులకు అవగాహన పెంచుటకు మరియు సామాన్య ప్రజలకు రోజు నిత్య వసర కొనుగోలు వస్తువులపై భారీగా జీఎస్టీ పన్నులను తగ్గించిన నరేంద్ర మోడీ మరియు శ్రీమతి నిర్మల సీతారామన్ కి ధన్యవాదాలు తెలుపుతూ,స్థానిక బేరివారి మండపం వద్ద ర్యాలీ నిర్వచించడం జరిగింది.

