శాలిగౌరారం : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి )
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద ప్రవాహం వల్ల ఊట్కూర్ గ్రామప్రజలు ఊరినుండి భైటకు వెళ్ళుటకు వీలులేకుండా ఊట్కూర్ నుండి పావురాళ్ళగూడెం మధ్యన,
ఊట్కూర్ నుండి బండమీదిగూడెం మధ్యన, అలాగే సవుళ్లగూడెం మధ్యన వరద ప్రవాహం అధికంగా ఉండడంతో ప్రయాణాలకు ఇబ్బంది కలుగుతుంది.
కావున గ్రామప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరద తగ్గిన తర్వాత ప్రయాణాలు సాగించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు


