Wednesday, 18 February 2026
  • Home  
  • జన సైనికులకు అండగా జనసేన పార్టీ జనసేన జిల్లా కార్యదర్శి కొట్టే సాయి
- తిరుపతి

జన సైనికులకు అండగా జనసేన పార్టీ జనసేన జిల్లా కార్యదర్శి కొట్టే సాయి

శ్రీకాళహస్తి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన జనసేన క్రియాశీల సభ్యుడు శ్రీ తిరుకాల్ల సోమయ్య ప్రమాదవశాత్తు అకాల మరణం చెందగా, వారి కుటుంబానికి జనసేన పార్టీ తరపున రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును ఈరోజు పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ ప్రెసిడెంట్ టీం సభ్యులు మరియు జిల్లా కార్యదర్శి కొట్టే సాయి జనసేన నాయకుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా కొట్టే సాయి మాట్లాడుతూ కార్యకర్త ప్రమాదానికి గురైతే వారి కుటుంబం ఆర్థిక ఇబ్బంది పడకుండా ప్రమాద భీమా పథకం తీసుకొచ్చిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు.

శ్రీకాళహస్తి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన జనసేన క్రియాశీల సభ్యుడు శ్రీ తిరుకాల్ల సోమయ్య ప్రమాదవశాత్తు అకాల మరణం చెందగా, వారి కుటుంబానికి జనసేన పార్టీ తరపున రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును ఈరోజు పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ ప్రెసిడెంట్ టీం సభ్యులు మరియు జిల్లా కార్యదర్శి కొట్టే సాయి జనసేన నాయకుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా కొట్టే సాయి మాట్లాడుతూ కార్యకర్త ప్రమాదానికి గురైతే వారి కుటుంబం ఆర్థిక ఇబ్బంది పడకుండా ప్రమాద భీమా పథకం తీసుకొచ్చిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.