Thursday, 12 February 2026
  • Home  
  • గ్రామీణ స్థానిక సంస్థలకు ఊరట – 15వ ఆర్థిక సంఘం నిధులుగా రూ.410 కోట్లు విడుదల
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

గ్రామీణ స్థానిక సంస్థలకు ఊరట – 15వ ఆర్థిక సంఘం నిధులుగా రూ.410 కోట్లు విడుదల

పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ 15వ ఆర్థిక సంఘం కింద గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.410 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత అన్‌టైడ్ గ్రాంట్‌గా రూ.365 కోట్లు, అదనపు నిధులుగా మరో రూ.45 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిధులు గ్రామీణ అభివృద్ధి, ప్రాథమిక సదుపాయాల విస్తరణ, మౌలిక వసతుల బలోపేతానికి వినియోగించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ 15వ ఆర్థిక సంఘం కింద గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.410 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత అన్‌టైడ్ గ్రాంట్‌గా రూ.365 కోట్లు, అదనపు నిధులుగా మరో రూ.45 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిధులు గ్రామీణ అభివృద్ధి, ప్రాథమిక సదుపాయాల విస్తరణ, మౌలిక వసతుల బలోపేతానికి వినియోగించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.