Friday, 27 March 2026
  • Home  
  • గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన తల్లెం భరత్ కుమార్ రెడ్డి
- అన్నమయ్య

గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన తల్లెం భరత్ కుమార్ రెడ్డి

అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు మండలం అక్టోబర్ 17: రైల్వే కోడూరు పట్టణంనకు చెందిన పసుపులేటి సూర్య దంపతులు, శుక్రవారం నాడు నూతన గృహప్రవేశం చేశారు.ఈ సందర్భంగా రాయలసీమ జోనల్ బూత్ కమిటీ అధ్యక్షులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి వారి నూతన గృహానికి చేరుకొని, దంపతులకు వినాయక స్వామి ప్రతిమను అందజేసీ శుభాకాంక్షలు తెలియజేశారు.

అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు మండలం అక్టోబర్ 17: రైల్వే కోడూరు పట్టణంనకు చెందిన పసుపులేటి సూర్య దంపతులు, శుక్రవారం నాడు నూతన గృహప్రవేశం చేశారు.ఈ సందర్భంగా రాయలసీమ జోనల్ బూత్ కమిటీ అధ్యక్షులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి వారి నూతన గృహానికి చేరుకొని, దంపతులకు వినాయక స్వామి ప్రతిమను అందజేసీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.