శ్రీకాళహస్తి:జనసేన పర్యటనలో భాగంగా పొయ్య ఎస్టీ కాలనీలోనీ చాలా మంది ప్రజలు ఆధార్ కార్డులు,రేషన్ కార్డులు లేకపోవడంతో మా పిల్లలను పాఠశాలకు పంపించాలి అంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ముఖ్యంగా రేషన్ కార్డులు లేనందువలన బియ్యం తీసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేయడంతో,ఈ సమస్యల పరిష్కారం కోసం బుధవారం ఎస్టీ కాలనీవాసులతో కిలిసి పేట చంద్రశేఖర్,పేట చిరంజీవి జనసేన కార్యకర్తలు పొయ్య సచివాలయం దగ్గరకు వెళ్లి సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది.ఈ సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించి తక్షణమే ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకొని నమోదు చేసుకుని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

గిరిజనుల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం:జనసేన నాయకులు పేట బ్రదర్స్
శ్రీకాళహస్తి:జనసేన పర్యటనలో భాగంగా పొయ్య ఎస్టీ కాలనీలోనీ చాలా మంది ప్రజలు ఆధార్ కార్డులు,రేషన్ కార్డులు లేకపోవడంతో మా పిల్లలను పాఠశాలకు పంపించాలి అంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ముఖ్యంగా రేషన్ కార్డులు లేనందువలన బియ్యం తీసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేయడంతో,ఈ సమస్యల పరిష్కారం కోసం బుధవారం ఎస్టీ కాలనీవాసులతో కిలిసి పేట చంద్రశేఖర్,పేట చిరంజీవి జనసేన కార్యకర్తలు పొయ్య సచివాలయం దగ్గరకు వెళ్లి సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది.ఈ సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించి తక్షణమే ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకొని నమోదు చేసుకుని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

