Thursday, 5 February 2026
  • Home  
  • గవర్నర్ చిత్రపటాన్ని బహూకరించిన మురళీమోహన్ రాజు
- ఆంధ్రప్రదేశ్

గవర్నర్ చిత్రపటాన్ని బహూకరించిన మురళీమోహన్ రాజు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో విజయవాడ లోని లోక్ భవన్‌లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ తేనేటి విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, యువ రచయిత, కవిరాజు మురళీమోహన్ రాజు పాల్గొన్నారు. యువతకు స్ఫూర్తినిచ్చే సాహిత్య, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మురళీమోహన్ రాజును గవర్నర్ అభినందించారు. ఈ సందర్భంగా గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ చిత్రపటాన్ని మురళీమోహన్ రాజు చేతులమీదుగా బహూకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో విజయవాడ లోని లోక్ భవన్‌లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ తేనేటి విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, యువ రచయిత, కవిరాజు మురళీమోహన్ రాజు పాల్గొన్నారు. యువతకు స్ఫూర్తినిచ్చే సాహిత్య, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మురళీమోహన్ రాజును గవర్నర్ అభినందించారు. ఈ సందర్భంగా గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ చిత్రపటాన్ని మురళీమోహన్ రాజు చేతులమీదుగా బహూకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.