Friday, 27 March 2026
  • Home  
  • గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పై జనసేన అనుశ్రీ సత్యనారాయణ కామెంట్స్..
- తూర్పు గోదావరి

గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పై జనసేన అనుశ్రీ సత్యనారాయణ కామెంట్స్..

ఘనంగా జనసేన పార్టీ కార్యాలయంలో విజయదశమి సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ జనసైనికులకు, నాయకులకు, వీర మహిళలకు దశమి శుభాకాంక్షలు తెలిపుతు గత ప్రభుత్వ అరాచకాలు నుండి ప్రజలను కాపాడి మేలు చేస్తున్న కూటమీ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారని. నూతన ఉత్సాహంతో సాగుతున్న జనసేన నేత మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి నేను రుణపడి ఉంటాను అని తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదని లిక్కర్ స్కామ్ తో ముడిపడి ఉన్న ప్రతి ఒక్క నాయకునికి అర్థం అయి ఉంటుందని అన్నారు. ప్రపంచ రాజకీయాల్లో మోడీ తర్వాత ఎక్కువ ప్రజాతరణ పొందిన వ్యక్తి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేనని విషయాన్ని మీడియా ద్వారా ప్రజలతో ప్రజలతో పంచుకుంటున్నందుకు నాకు ఎంతో సంతోషకరంగా ఉందని తెలిపారు. అలాంటి వ్యక్తి స్థాపించిన జనసేన పార్టీలో మేము కూడా ఒక భాగస్వామ్యం కావడం ఆయన అడుగుజాడల్లో నడవడం మా అందరికీ ఆనందదాయకమైన అని ప్రజలందరికీ న్యాయం జరగాలని లక్ష్యంతో ఆయన ముందుకు వచ్చారని గతంలో ఆయన ఓడిన ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చే విధంగా వైఎస్ఆర్సిపి కు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారని లక్ష్యం నెరవేరేందుకు ఒంటరిగా పోరాడిన ఆయన మనోధైర్యానికి మరియు దృఢ సంకల్పానికి తలవంచుతు రాజమండ్రి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న నేను ఆయన మార్గంలోని నడుస్తానని నా చివరి శ్వాస వరకు జనసేన ను వదిలిపెట్టనని అన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు వచ్చిన జనసేన నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

ఘనంగా జనసేన పార్టీ కార్యాలయంలో విజయదశమి సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ జనసైనికులకు, నాయకులకు, వీర మహిళలకు దశమి శుభాకాంక్షలు తెలిపుతు గత ప్రభుత్వ అరాచకాలు నుండి ప్రజలను కాపాడి మేలు చేస్తున్న కూటమీ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారని. నూతన ఉత్సాహంతో సాగుతున్న జనసేన నేత మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి నేను రుణపడి ఉంటాను అని తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదని లిక్కర్ స్కామ్ తో ముడిపడి ఉన్న ప్రతి ఒక్క నాయకునికి అర్థం అయి ఉంటుందని అన్నారు. ప్రపంచ రాజకీయాల్లో మోడీ తర్వాత ఎక్కువ ప్రజాతరణ పొందిన వ్యక్తి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేనని విషయాన్ని మీడియా ద్వారా ప్రజలతో ప్రజలతో పంచుకుంటున్నందుకు నాకు ఎంతో సంతోషకరంగా ఉందని తెలిపారు. అలాంటి వ్యక్తి స్థాపించిన జనసేన పార్టీలో మేము కూడా ఒక భాగస్వామ్యం కావడం ఆయన అడుగుజాడల్లో నడవడం మా అందరికీ ఆనందదాయకమైన అని ప్రజలందరికీ న్యాయం జరగాలని లక్ష్యంతో ఆయన ముందుకు వచ్చారని గతంలో ఆయన ఓడిన ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చే విధంగా వైఎస్ఆర్సిపి కు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారని లక్ష్యం నెరవేరేందుకు ఒంటరిగా పోరాడిన ఆయన మనోధైర్యానికి మరియు దృఢ సంకల్పానికి తలవంచుతు రాజమండ్రి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న నేను ఆయన మార్గంలోని నడుస్తానని నా చివరి శ్వాస వరకు జనసేన ను వదిలిపెట్టనని అన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు వచ్చిన జనసేన నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.