Sunday, 22 March 2026
  • Home  
  • ఖమ్మం రూరల్‌ మండలము లో బీజేపీ శిక్షణ శిబిరం
- ఖమ్మం

ఖమ్మం రూరల్‌ మండలము లో బీజేపీ శిక్షణ శిబిరం

ఖమ్మం మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) ఖమ్మం రూరల్ మండలంలో డాక్టర్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు జాటోతూ మధు నాయక్ అధ్యక్షత వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ప్రసంగిస్తూ పార్టీ బలోపేతానికి శిక్షణ శిబిరాలు కీలకమని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు వంకలంక సుబ్రహ్మణ్యం, నకిరికంటి వీర భద్రం, నల్లమాస శ్రీనివాస్, కందుల శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )

ఖమ్మం రూరల్ మండలంలో డాక్టర్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు జాటోతూ మధు నాయక్ అధ్యక్షత వహించారు.

ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ప్రసంగిస్తూ పార్టీ బలోపేతానికి శిక్షణ శిబిరాలు కీలకమని తెలిపారు.

కార్యక్రమంలో సీనియర్ నాయకులు వంకలంక సుబ్రహ్మణ్యం, నకిరికంటి వీర భద్రం, నల్లమాస శ్రీనివాస్, కందుల శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.