తెలంగాణ ప్రభుత్వము క్రీడా పాఠశాల గురించి ఇటీవల నాలుగో తరగతి ప్రవేశానికై 2025 2026 సంవత్సరానికి అడ్మిషన్లు కోరుచున్నవి కావున మండల స్థాయిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులను జిల్లా స్థాయిలో ఈరోజు పోటీ నిర్వహించడం జరిగింది. ఎన్టీఆర్ స్టేడియంలో ఇందులో బాల బాలికలు 18 మండలాలు నుంచి విద్యార్థులు పాల్గొనడం జరిగింది . జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయిన విద్యార్థులను రాష్ట్రస్థాయిలో ఏప్రిల్ 27 నుండి మే ఒకటో తారీకు వరకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది .ఇందులో మహబూబాబాద్ జిల్లా క్రీడానిర్వకలు సిబ్బంది అందరూ పాల్గొన్నారు అలాగే విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు



