Thursday, 5 February 2026
  • Home  
  • కొండాపురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…
- ఆంధ్రప్రదేశ్

కొండాపురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

కొండాపురం :సెప్టెంబర్ 12 : (పున్నమి న్యూస్ ప్రతినిధి ):// వేములపాటి అజయ్ కుమార్ సూచనల మేరకు కొట్టే వెంకటేశ్వర్లు గారి సారథ్యంలో కొండాపురం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆధ్వర్యంలో నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు అంగరంగ వైభవం గా ప్రారంభించారు.వెంకట్ మాట్లాడుతూ రాబోయే రోజులో పార్టీ ని బలోపేతం చేసి ప్రజల సమస్యలు ఎల్లవేళలా పరిష్కారం చేసే వీధంగా ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్డీఏ కూటమి సభ్యులు విజయానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గం 8 మండలాల అధ్యక్షులు , ముఖ్య నాయకులు, జనసేన నాయకులు , కార్యకర్తలకు , వీర మహిళలకు , జనసైనికులకు, మెగా అభిమానులు పాల్గొని విజయవంతం చేసారు.పై కార్యక్రమం లో కొండాపురం మండల ఉపాధ్యక్షులు అక్బర్ బాషా,రామనజపురం నీటి సంఘము అధ్యక్షులు ఆకుల వెంకటేశ్వర్లు, మండల కార్యవర్గ సభ్యులు బోట్లపాటి తిరుమల వాసు, పుప్పాల శ్రీనివాసులు, గిరి, వీర మహిళ ధనలక్ష్మి, వేముల మనిష్,కంచుపాటి మహేంద్ర, మధు, చిరంజీవి, మూలగిరి శ్రీనివాసులు, నారాయణ మరియు నియోజకవర్గం జనసేన నాయకులు నిమ్మలపల్లి రామ చైతన్య పాల్గొన్నారు.

కొండాపురం :సెప్టెంబర్ 12 : (పున్నమి న్యూస్ ప్రతినిధి )://

వేములపాటి అజయ్ కుమార్ సూచనల మేరకు కొట్టే వెంకటేశ్వర్లు గారి సారథ్యంలో కొండాపురం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆధ్వర్యంలో నూతన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు అంగరంగ వైభవం గా ప్రారంభించారు.వెంకట్ మాట్లాడుతూ రాబోయే రోజులో పార్టీ ని బలోపేతం చేసి ప్రజల సమస్యలు ఎల్లవేళలా పరిష్కారం చేసే వీధంగా ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్డీఏ కూటమి సభ్యులు విజయానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గం 8 మండలాల అధ్యక్షులు , ముఖ్య నాయకులు, జనసేన నాయకులు , కార్యకర్తలకు , వీర మహిళలకు , జనసైనికులకు, మెగా అభిమానులు పాల్గొని విజయవంతం చేసారు.
పై కార్యక్రమం లో కొండాపురం మండల ఉపాధ్యక్షులు అక్బర్ బాషా,రామనజపురం నీటి సంఘము అధ్యక్షులు ఆకుల వెంకటేశ్వర్లు, మండల కార్యవర్గ సభ్యులు బోట్లపాటి తిరుమల వాసు, పుప్పాల శ్రీనివాసులు, గిరి, వీర మహిళ ధనలక్ష్మి, వేముల మనిష్,కంచుపాటి మహేంద్ర, మధు, చిరంజీవి, మూలగిరి శ్రీనివాసులు, నారాయణ మరియు నియోజకవర్గం జనసేన నాయకులు నిమ్మలపల్లి రామ చైతన్య పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.