Tuesday, 24 March 2026
  • Home  
  • కేకే రైల్వే లైన్లో పడిన బండరాయి… హుటాహుటిన పుణరుద్దరణ పనులు
- ఆంధ్రప్రదేశ్

కేకే రైల్వే లైన్లో పడిన బండరాయి… హుటాహుటిన పుణరుద్దరణ పనులు

అనంతగిరి(పున్నమి ప్రతినిధి) మండలం లోని కేకే రైల్వే లైన్లోని తైడా-చిముడుపల్లి స్టేషన్ల మధ్య ట్రాకపై ఆదివారం తెల్లవారు జామున పెద్ద బండరాయి విరిగిపడింది. అదే టైంలో విశాఖ వెళ్తున్న గూడ్స్ రైలు బండరాయిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో రైలు ఇంజను దెబ్బతిని పట్టాలు తప్పి రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది అప్రమత్తమై బండరాయి తొలగించి ట్రాక్ పుణరుద్ధరణ పనులు చేపట్టారు. ఆదివారం ఉదయం విశాఖ నుండి బయలుదేరే విశాఖ-కిరండూల పాసింజర్ రైలు రద్దు చేశారు. ట్రాక్ పుణరుద్ధరణ పనులు ఆదివారం మధ్యాహ్నంకు పూర్తవడంతో రైళ్ళ రాకపోకలను అనుమతించారు.

అనంతగిరి(పున్నమి ప్రతినిధి) మండలం లోని కేకే రైల్వే లైన్లోని తైడా-చిముడుపల్లి స్టేషన్ల మధ్య ట్రాకపై ఆదివారం తెల్లవారు జామున పెద్ద బండరాయి విరిగిపడింది. అదే టైంలో విశాఖ వెళ్తున్న గూడ్స్ రైలు బండరాయిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో రైలు ఇంజను దెబ్బతిని పట్టాలు తప్పి రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే సిబ్బంది అప్రమత్తమై బండరాయి తొలగించి ట్రాక్ పుణరుద్ధరణ పనులు చేపట్టారు. ఆదివారం ఉదయం విశాఖ నుండి బయలుదేరే విశాఖ-కిరండూల పాసింజర్ రైలు రద్దు చేశారు. ట్రాక్ పుణరుద్ధరణ పనులు ఆదివారం మధ్యాహ్నంకు పూర్తవడంతో రైళ్ళ రాకపోకలను అనుమతించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.