Thursday, 26 March 2026
  • Home  
  • కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- హైదరాబాద్

కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

బి జె హెచ్ పి ఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప జనం న్యూస్ ఆగస్టు 08 ప్రతినిధి దూపం అంజనేయలు అబ్దుల్లాపూర్ మెంట్ మండలం రంగారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు లేకపోతే మీ ఇంట్లో జాగ్రత్తగా ఉండలని, రాష్ట్ర ప్రజలకు, బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప బి జె హెచ్ పి ఎస్ నాయకులకు ప్రజలకు విజ్ఞప్తి, చేశారు రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు విస్తారమైన వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ ఎలాంటి విద్యుత్ ప్రమాదాలకు వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలను పాటించాలని వర్షంలో తడవకుండా ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

బి జె హెచ్ పి ఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప

జనం న్యూస్ ఆగస్టు 08 ప్రతినిధి దూపం అంజనేయలు అబ్దుల్లాపూర్ మెంట్ మండలం రంగారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు లేకపోతే మీ ఇంట్లో జాగ్రత్తగా ఉండలని,
రాష్ట్ర ప్రజలకు, బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప బి జె హెచ్ పి ఎస్ నాయకులకు ప్రజలకు విజ్ఞప్తి, చేశారు రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు విస్తారమైన వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ ఎలాంటి విద్యుత్ ప్రమాదాలకు వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలను పాటించాలని వర్షంలో తడవకుండా ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.