ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి SS మాల్ రూ.8 కోట్లు, KMR ట్రావెల్స్ రూ. 70 లక్షల బాకీలున్నారని.. వారి ఆస్తులకు తాళాలు వేశారా అని స్థానిక వైసీపీ మాజీ కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి ప్రశ్నించారు. ఆమె మాట్లాడుతూ.. టీడీపీ, బీజేపీ, జనసేన వారు రూ. కోట్లల్లో బకాయి ఉన్నారన్నారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే కుమారుడు పేర్ల గోపీనాథ్ రెడ్డి ఆస్తులకు తాళాలు వేయడానికి అధికారులు రావడం తప్పన్నారు

కడప జిల్లా పొద్దుటూరు మండలం : వారి ఆస్తులకు తలాలు వేశారా..? మాజీ కౌన్సిలర్
ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి SS మాల్ రూ.8 కోట్లు, KMR ట్రావెల్స్ రూ. 70 లక్షల బాకీలున్నారని.. వారి ఆస్తులకు తాళాలు వేశారా అని స్థానిక వైసీపీ మాజీ కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి ప్రశ్నించారు. ఆమె మాట్లాడుతూ.. టీడీపీ, బీజేపీ, జనసేన వారు రూ. కోట్లల్లో బకాయి ఉన్నారన్నారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే కుమారుడు పేర్ల గోపీనాథ్ రెడ్డి ఆస్తులకు తాళాలు వేయడానికి అధికారులు రావడం తప్పన్నారు

