Sunday, 22 March 2026
  • Home  
  • ఏలూరు కోర్టు లో బాంబు కలకలం
- ఎలూరు

ఏలూరు కోర్టు లో బాంబు కలకలం

ఏలూరు జిల్లా కోర్టులో బాంబ్ కలకలం… ఏలూరు జిల్లా కోర్టులో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తి కోర్టు ఏవో కు మెయిల్ ద్వారా బెదిరింపులు పంపించాడు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ రెండు బాంబు స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసి జిల్లా కోర్టులో తనిఖీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి కోర్టులో ఉన్న న్యాయమూర్తులను కోర్టుకు వచ్చిన వారిని బయటకు తరలిస్తున్నారు.. Coordinator Satya Manikanta Bhudeti Uploaded Video:

ఏలూరు జిల్లా కోర్టులో
బాంబ్ కలకలం…

ఏలూరు జిల్లా కోర్టులో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తి కోర్టు ఏవో కు మెయిల్ ద్వారా బెదిరింపులు పంపించాడు.

ఈ ఘటన గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

సమాచారం అందుకున్న ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ రెండు బాంబు స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసి జిల్లా కోర్టులో తనిఖీలను ఏర్పాటు చేశారు.

ప్రస్తుతానికి కోర్టులో ఉన్న న్యాయమూర్తులను కోర్టుకు వచ్చిన వారిని బయటకు తరలిస్తున్నారు..

Coordinator
Satya Manikanta Bhudeti

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.