Monday, 30 March 2026
  • Home  
  • *ఏపీ అసెంబ్లీ పాయింట్ వద్ద మీడియాకు నో ఎంట్రీ*
- Featured - ఆంధ్రప్రదేశ్

*ఏపీ అసెంబ్లీ పాయింట్ వద్ద మీడియాకు నో ఎంట్రీ*

    అమరావతి: ఏపీలో 16నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ పాయింట్ వద్ద మీడియా కార్యకలాపాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ దృష్ట్యా మీడియా పాయింట్‌ వద్దకు ఎవరినీ అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఉభయ సభల్లోనూ ప్రెస్‌ గ్యాలరీల వరకు మాత్రమే మీడియా ప్రతినిధులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

 

 

అమరావతి: ఏపీలో 16నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ పాయింట్ వద్ద మీడియా కార్యకలాపాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ దృష్ట్యా మీడియా పాయింట్‌ వద్దకు ఎవరినీ అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఉభయ సభల్లోనూ ప్రెస్‌ గ్యాలరీల వరకు మాత్రమే మీడియా ప్రతినిధులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.