శ్రీకాళహస్తి రూరల్, డిసెంబర్ 09 : శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరపున మంగళవారం నాడు ఏడు గంగమ్మల జాతర సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం నుండి ఏడు గంగమ్మలకు శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆయన సతీమణి రిషితమ్మ, దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు కొట్టె సాయి, భాజపా నాయకులు కోలా ఆనంద్, పాలకమండలి సబ్యులు, ఆలయ అధికారులు పాల్గొని ఏడు గంగమ్మలకు ముక్కంటి తరుపున పట్టు వస్త్రాల సమర్పణ చేసారు. వీరికి గంగమ్మ జాతర కమిటీ సభ్యులు స్వాగతం పలికి, ప్రత్యెక దర్శన ఏర్పాట్లు చేసి తీర్ధ ప్రసాదలు అందజెశారు.

ఏడు గంగమ్మలకు ముక్కంటి పట్టు వస్త్రాల సమర్పణ
శ్రీకాళహస్తి రూరల్, డిసెంబర్ 09 : శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరపున మంగళవారం నాడు ఏడు గంగమ్మల జాతర సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం నుండి ఏడు గంగమ్మలకు శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆయన సతీమణి రిషితమ్మ, దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు కొట్టె సాయి, భాజపా నాయకులు కోలా ఆనంద్, పాలకమండలి సబ్యులు, ఆలయ అధికారులు పాల్గొని ఏడు గంగమ్మలకు ముక్కంటి తరుపున పట్టు వస్త్రాల సమర్పణ చేసారు. వీరికి గంగమ్మ జాతర కమిటీ సభ్యులు స్వాగతం పలికి, ప్రత్యెక దర్శన ఏర్పాట్లు చేసి తీర్ధ ప్రసాదలు అందజెశారు.

