Sunday, 7 December 2025
  • Home  
  • ఏఎస్ఐ గా జిల్లాకోర్టు లైజనింగ్ అధికారి గోపాల్ రాజ్.
- తిరుపతి

ఏఎస్ఐ గా జిల్లాకోర్టు లైజనింగ్ అధికారి గోపాల్ రాజ్.

శ్రీకాళహస్తి 12వ అదనపు జిల్లా కోర్ట్ లైజనింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న గోపాల్ రాజు పోలీస్ శాఖ ఏఎస్ఐ గా పదోన్నతిని పొందారు.ఈ సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో ప్రముఖ న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది కుంట్రపాకు సురేంద్రబాబు ముదిరాజ్, న్యాయవాదులు పి.వెంకటాద్రి,కెవి రమణయ్య, భీమేశ్వరి,జనార్ధన్,కాకి చిన్న అంకయ్య,షణ్ముగం తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి 12వ అదనపు జిల్లా కోర్ట్ లైజనింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న గోపాల్ రాజు పోలీస్ శాఖ ఏఎస్ఐ గా పదోన్నతిని పొందారు.ఈ సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణలో ప్రముఖ న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది కుంట్రపాకు సురేంద్రబాబు ముదిరాజ్, న్యాయవాదులు పి.వెంకటాద్రి,కెవి రమణయ్య, భీమేశ్వరి,జనార్ధన్,కాకి చిన్న అంకయ్య,షణ్ముగం తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.