ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని మనుబోలు, పిడూరు, ఎల్.వై.ఎన్పురం, కాగితాలపూరు తదితర గ్రామాల రైతులు సాగునీరు అందడం లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు ఆయన వెంటనే స్పందించి కండలేరు జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేయించారు. సమస్య పరిష్కారంకావడంతో రైతులు, నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల, సొసైటీ అధ్యక్షుడు పి. రామకృష్ణయ్య, యువనేతలు, మనుబోలు నీటి సంఘం అధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి తదితర రైతులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే సోమిరెడ్డి చొరవతో సాగునీరు విడుదల.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని మనుబోలు, పిడూరు, ఎల్.వై.ఎన్పురం, కాగితాలపూరు తదితర గ్రామాల రైతులు సాగునీరు అందడం లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు ఆయన వెంటనే స్పందించి కండలేరు జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేయించారు. సమస్య పరిష్కారంకావడంతో రైతులు, నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల, సొసైటీ అధ్యక్షుడు పి. రామకృష్ణయ్య, యువనేతలు, మనుబోలు నీటి సంఘం అధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి తదితర రైతులు పాల్గొన్నారు.

