Saturday, 14 March 2026
  • Home  
  • ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గృహప్రవేశానికి ఎంజీఎం కుటుంబం శుభాకాంక్షలు
- తిరుపతి

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గృహప్రవేశానికి ఎంజీఎం కుటుంబం శుభాకాంక్షలు

శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి,బొజ్జల రిషిత రెడ్డి దంపతులకు ఊరందరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గృహప్రవేశ సందర్భంగా శ్రీకాళహస్తి ఎంజీఎం గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్, గుడ్లూరు ఐశ్వర్య లక్ష్మి దంపతులు, తండ్రి ఎంజీఎం గ్రూప్ చైర్మన్ గుడ్లూరు మల్లికార్జున్ నాయుడు, గుడ్లూరు భాగ్యలత దంపతులు కుటుంబ సమేతంగా వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు ఎంజిఎం కుటుంబ సభ్యులకు బొజ్జల బృందమ్మ కలంకారి వస్త్రములు బహుకరించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా ఎంజీమ్ గ్రూప్ చైర్మన్ గుడ్లూరు మల్లికార్జున్ నాయుడు మాట్లాడుతూ….దైవ నిలయమైన శ్రీకాళహస్తి అభివృద్ధికి కారుకులైన మూడు తరాల బొజ్జల కుటుంబం తాత బొజ్జల గంగ సుబ్బరామిరెడ్డి, తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఇప్పుడు మనవడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి వరుసుగా ఒకే కుటుంబం నుంచి మూడు తరాలు శ్రీకాళహస్తికి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా 1966 నుంచి 2026 వరకు 60 సంవత్సరాలు ఏడు సార్లు శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఒకే కుటుంబం నుంచి ఎన్నికై శ్రీకాళహస్తి అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారని నేడు సరికొత్త సదుపాయాలతో ఊరందరు గ్రామంలో బొజ్జల కుటుంబం నూతన గృహాన్ని నిర్మించి గృహప్రవేశం చేయడం శ్రీకాళహస్తి ప్రజలకు ఎంతో బలంచేకూరిందని సంతోషాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి బొజ్జల కుటుంబ అభిమానులు, రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు తరలివచ్చి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం గ్రూప్ చైర్మన్ గుడ్లూరు మల్లికార్జున్ నాయుడు దంపతులు, ఎంజీఎం గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ దంపతులు, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ దంపతులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి,బొజ్జల రిషిత రెడ్డి దంపతులకు ఊరందరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గృహప్రవేశ సందర్భంగా శ్రీకాళహస్తి ఎంజీఎం గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్, గుడ్లూరు ఐశ్వర్య లక్ష్మి దంపతులు, తండ్రి ఎంజీఎం గ్రూప్ చైర్మన్ గుడ్లూరు మల్లికార్జున్ నాయుడు, గుడ్లూరు భాగ్యలత దంపతులు కుటుంబ సమేతంగా వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు ఎంజిఎం కుటుంబ సభ్యులకు బొజ్జల బృందమ్మ కలంకారి వస్త్రములు బహుకరించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా ఎంజీమ్ గ్రూప్ చైర్మన్ గుడ్లూరు మల్లికార్జున్ నాయుడు మాట్లాడుతూ….దైవ నిలయమైన శ్రీకాళహస్తి అభివృద్ధికి కారుకులైన మూడు తరాల బొజ్జల కుటుంబం తాత బొజ్జల గంగ సుబ్బరామిరెడ్డి, తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఇప్పుడు మనవడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి వరుసుగా ఒకే కుటుంబం నుంచి మూడు తరాలు శ్రీకాళహస్తికి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా 1966 నుంచి 2026 వరకు 60 సంవత్సరాలు ఏడు సార్లు శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఒకే కుటుంబం నుంచి ఎన్నికై శ్రీకాళహస్తి అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారని నేడు సరికొత్త సదుపాయాలతో ఊరందరు గ్రామంలో బొజ్జల కుటుంబం నూతన గృహాన్ని నిర్మించి గృహప్రవేశం చేయడం శ్రీకాళహస్తి ప్రజలకు ఎంతో బలంచేకూరిందని సంతోషాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి బొజ్జల కుటుంబ అభిమానులు, రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు తరలివచ్చి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం గ్రూప్ చైర్మన్ గుడ్లూరు మల్లికార్జున్ నాయుడు దంపతులు, ఎంజీఎం గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ గుడ్లూరు మయూర్ దంపతులు, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ దంపతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.