తొట్టంబేడు, పిబ్రవరి 07, పున్నమి న్యూస్: మండలంలోని దిగువ సాంబయ్య పాళెం గ్రామంలో శనివారం నో బ్యాగ్ డే సందర్భంగా ఫౌండేషన్ స్కూల్ లో ప్రధానోపా ధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం మాట్లాడే బొమ్మతో వివిధ రకాల జంతువులు, పక్షులు,వాహ నాలు ధ్వనులను ,గేయాలను అనుకరిస్తూ విద్యార్థులకు వినూత్న రీతిలో బోధన చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంట్రిలాక్విజం అనేది విభిన్నమైన కళ అని దాని ద్వారా విద్యార్థులకు ప్రత్యక్షంగా ప్రదర్శన చేయడం వలన వారిలో సృజనాత్మ కత అభివృద్ధి చెందుతుందని అన్నారు. అనంతరం పిల్లలు బంక మట్టితో వివిధ ఆకృతులో బొమ్మలు తయారు చేసి రోజంతా ఉల్లాసంగా గడిపారు.

ఉపాధ్యాయులు బాలు విద్యార్థులకు వినూత్న రీతిలో బోధన
తొట్టంబేడు, పిబ్రవరి 07, పున్నమి న్యూస్: మండలంలోని దిగువ సాంబయ్య పాళెం గ్రామంలో శనివారం నో బ్యాగ్ డే సందర్భంగా ఫౌండేషన్ స్కూల్ లో ప్రధానోపా ధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం మాట్లాడే బొమ్మతో వివిధ రకాల జంతువులు, పక్షులు,వాహ నాలు ధ్వనులను ,గేయాలను అనుకరిస్తూ విద్యార్థులకు వినూత్న రీతిలో బోధన చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంట్రిలాక్విజం అనేది విభిన్నమైన కళ అని దాని ద్వారా విద్యార్థులకు ప్రత్యక్షంగా ప్రదర్శన చేయడం వలన వారిలో సృజనాత్మ కత అభివృద్ధి చెందుతుందని అన్నారు. అనంతరం పిల్లలు బంక మట్టితో వివిధ ఆకృతులో బొమ్మలు తయారు చేసి రోజంతా ఉల్లాసంగా గడిపారు.

