కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని యాదవ సంఘం భవనంలో BC కులాలకు 42% రిజర్వేషన్ ను కల్పించాలని BC JAC ఆధ్వర్యంలో సమావేశం ను ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సమావేశం లో ఈ నెల 18. న జరిగే తెలంగాణ BC బంద్ ను విజయవంతం చేయాలని, హాజరైన సంఘాల నాయకులు కాగజనగర్ పట్టణ ప్రజలని బంద్ పాటించాలి, EWS ఎవ్వరు అడ్డుకోలేదని, కానీ 42% BC రిజర్వేషన్ ను రెడ్డి జాగృతి కుట్ర తోనే అడ్డు కోవడం జరిగిందని అన్నారు, రానున్న ఎన్నీకల లో, 42%BC రిజర్వేషన్ గురించి మాట్లాడని రాజకీయ పార్టీలకు బుద్ది చెప్పాలని కోరారు, ఈ కార్యక్రమం లోBC బంద్ కొరకై, BC JAC జిల్లా వైస్ చైర్మన్ నీకోడే రవీందర్, పొన్న రమేష్, మాచర్ల శ్రీనివాస్, పుల్గం వెంకటేష్, మెహరాజ్, BRS నాయకులు అంబాలా ఓదెలు, గోలేం వెంకటేష్, BJP నాయకులు గజ్జల లక్షణ్, కొండా తిరుపతి, పుల్ల అశోక్, TRP నాయకులు కడారి శ్రీనివాస్, దుర్గం నిరంజన్, గాదే సురేష్ ,పద్మశాలి సంగం నాయకులు, నాగేశ్వర్, బోగా వెంకటేష్, రిటైర్డ్ ఎంప్లాయిస్ అధ్యక్షులు జయదేవ్ అబ్రహం, తదితరులు పాల్గొని BC బంద్ విజయవంతం కావడం కొరకు కృషి చేయలని అన్నారు.

ఈనెల 18న బీసీ బందును విజయవంతం చేయండి
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని యాదవ సంఘం భవనంలో BC కులాలకు 42% రిజర్వేషన్ ను కల్పించాలని BC JAC ఆధ్వర్యంలో సమావేశం ను ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సమావేశం లో ఈ నెల 18. న జరిగే తెలంగాణ BC బంద్ ను విజయవంతం చేయాలని, హాజరైన సంఘాల నాయకులు కాగజనగర్ పట్టణ ప్రజలని బంద్ పాటించాలి, EWS ఎవ్వరు అడ్డుకోలేదని, కానీ 42% BC రిజర్వేషన్ ను రెడ్డి జాగృతి కుట్ర తోనే అడ్డు కోవడం జరిగిందని అన్నారు, రానున్న ఎన్నీకల లో, 42%BC రిజర్వేషన్ గురించి మాట్లాడని రాజకీయ పార్టీలకు బుద్ది చెప్పాలని కోరారు, ఈ కార్యక్రమం లోBC బంద్ కొరకై, BC JAC జిల్లా వైస్ చైర్మన్ నీకోడే రవీందర్, పొన్న రమేష్, మాచర్ల శ్రీనివాస్, పుల్గం వెంకటేష్, మెహరాజ్, BRS నాయకులు అంబాలా ఓదెలు, గోలేం వెంకటేష్, BJP నాయకులు గజ్జల లక్షణ్, కొండా తిరుపతి, పుల్ల అశోక్, TRP నాయకులు కడారి శ్రీనివాస్, దుర్గం నిరంజన్, గాదే సురేష్ ,పద్మశాలి సంగం నాయకులు, నాగేశ్వర్, బోగా వెంకటేష్, రిటైర్డ్ ఎంప్లాయిస్ అధ్యక్షులు జయదేవ్ అబ్రహం, తదితరులు పాల్గొని BC బంద్ విజయవంతం కావడం కొరకు కృషి చేయలని అన్నారు.

